రెబ్బన మండలంలోని ఎస్వి ఇంగ్లీష్ మీడియం పాటశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలాం కు బుదవారం ఘనంగా నివాళులు అర్పించారు, ఈ సందర్భంగా పాటశాల కరస్పందేంట్ డి. సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ఎ పీ జె అబ్దుల్ కలాం మరణం యావత్ ప్రపంచానికే తీరని లోటు అని అన్నారు. అతని సేవలు మరవలేనివని, ప్రతి ఒక్కరు తన ఆశయాలను అనుగుణంగా విద్యార్థులు నడుచుకోవాలని అన్నారు .
No comments:
Post a Comment