ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు మార్చుకొని మా సమస్యల వెంటనే తీర్చాలని రెబ్బెన మండలంలోని పంచాయతీ కార్మికులు మంగళవారం దేవుణ్ణి ప్రార్థిస్తూ నిరసన తెలిపారు. వారు చేస్తున్న నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 21 రోజులు గడిచిన పట్టించుకోవడంలేదని మండల ప్రచార కార్యదర్శి రత్నం విటల్ అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment