రెబ్బెన : గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చేపట్టిన నిరవధిక సమ్మెలో శుక్రవారంకి 31 రోజు కావడం వలన మట్టితింటూ నిరసన తెలిపారు.కార్మికులకు మద్ధతుగా ఎన్ఎస్యూఐ జిల్ల్లా ప్రాథన కార్యదరి ్శ దుర్గం భరద్వజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీకార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే తమ మద్ధతు ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గతంలో అనేక అందోళనలు ఫలితంగా ప్రభుత్వం పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఉద్యోగాలను ఫర్మినెంట్ చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ మైనార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ అబ్బు, ఎన్ఎస్ యూఐ మండలకార్యదర్శి ఆర్. సంజీవ్, ఎన్ఎస్యూఐ నాయకులు మూజ్జ, సాయివికాస్, తోట సాయి, గ్రామపంచాయతీ కార్మికుల సంఘం జిల్లా ఉపాధ్యాక్షుడు బాబాజీ, మండల అధ్యక్షుడు జీ. ప్రకాష్, డివిజన్ కమిటీ సభ్యుడు డి. తిరుపతి, మండల ప్రచార కార్యదర్శి రత్నంవిఠల్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment