Tuesday, 14 July 2015

పద్నలుగొవ రోజుకు చేరిన గ్రామా పంచాయితి ఉద్యొగుల సమ్మె



గ్రామా పంచాయితీ ఉద్యోగుల సమ్మె  మంగళవారానికి పద్నలుగొవ  రోజుకు  చేరింది.  గ్రామా పంచాయితీ ఉద్యోగ కార్మికుల నిరవధిక దీక్షలో పచ్చి కూరగాయలు తింటూ  నిరశన తెలియజేసారు  గ్రామ  పంచాయితి కార్మికులు తమ కోర్కెలను ప్రస్తుతం గ్రామ పంచాయితీలలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల ఉద్యోగ,కార్మికులను పర్మినెంటు చేయాలని కార్మికుల కనీసవేతనం  ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు పరిష్కరించే వరకు నిరవదిక సమ్మె చేపడుతామని పద్నలుగొవ రోజు అయిన పట్టించుకోవడం లేదని  అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామా పంచాయితి జిల్లా ఉపాధ్యక్షుడు బాబాజి, మండల అధ్యక్షుడు జి.ప్రకాష్, డివిజన్ కమిటి సభ్యులు తిరుపతి, మండల ప్రచార కార్యదర్శి రత్నం విటల్, నాయకులు అన్నాజీ .లక్ష్మి రాజమ్మ సత్యనారాయణ భాస్కర్ గ్రామా పంచాయితి కార్మిక సిబ్బంది పాల్గొన్నారు

No comments:

Post a Comment