రెబ్బెన : గోలేటి టౌన్ షిఫ్లోని సింగరేణి ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం బెల్లంపల్లి ఏరియా సింగరేణి జనరల్ మనేజర్కు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఏఐఎస్ఎ ఫ్ మండల అధ్యక్షుడు పుదారి సాయికిర ణ్ ఆయన మాట్లాడుతూ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ మీడీయం లేక కార్మికుల పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళతున్నారన్నారు. కార్మికుల పిల్లల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని ఇంగ్లీష్ మీడీయం ఏర్పాటు చేయాలన్నారు. వారి వెంట నాయకులు మోర్ల తిరుపతి , మదుసాయి, కోడురూ సాయి తదితరులు పాల్గొన్నారు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Wednesday, 8 July 2015
జీఎం కి వినతి పత్రం
రెబ్బెన : గోలేటి టౌన్ షిఫ్లోని సింగరేణి ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం బెల్లంపల్లి ఏరియా సింగరేణి జనరల్ మనేజర్కు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఏఐఎస్ఎ ఫ్ మండల అధ్యక్షుడు పుదారి సాయికిర ణ్ ఆయన మాట్లాడుతూ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ మీడీయం లేక కార్మికుల పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళతున్నారన్నారు. కార్మికుల పిల్లల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని ఇంగ్లీష్ మీడీయం ఏర్పాటు చేయాలన్నారు. వారి వెంట నాయకులు మోర్ల తిరుపతి , మదుసాయి, కోడురూ సాయి తదితరులు పాల్గొన్నారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment