Friday, 31 July 2015

ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

రెబ్బెన మండలంలో గురుపౌర్ణమి సందర్భంగా దుర్గ మాతా మందిరంలో గల సాయి బాబా విగ్రహానికి పాలాభిషేకం చేసి, భక్తి శద్రలతో పూజలను నిర్వహించారు.

No comments:

Post a Comment