రె బ్బెన: హరితహారంలో భాగంగా సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్ పోటీలలో రెబ్బెన మండల కేంద్రంలోని సాయి విద్యాలయం, ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఎం. సాయికిరణ్ ద్వితీయ బహుమతి సాదించినట్లు కరస్పాండెంట్, ప్రధానోపాద్యాయులు సంజీవ్కుమార్ తెలిపారు. బహుమతిని రెబ్బెన ఎంపీపీ స ంజీవ్కుమార్, జడ్పీటీసీ బాబురావు, రెబ్బెన సర్పంచ్ వెంకటమ్మలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీధర్ కుమార్, పాఠశాల కరస్పాండెంట్ సంజీవ్కుమార్, తెదేపా మండల అధ్యక్షులు సుదర్శన్గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ మదనయ్య, తదితరులు పాల్గొన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Wednesday, 15 July 2015
క్విజ్ పోటీలలో విద్యార్థికి బహుమతి ప్రదానం
రె బ్బెన: హరితహారంలో భాగంగా సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్ పోటీలలో రెబ్బెన మండల కేంద్రంలోని సాయి విద్యాలయం, ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఎం. సాయికిరణ్ ద్వితీయ బహుమతి సాదించినట్లు కరస్పాండెంట్, ప్రధానోపాద్యాయులు సంజీవ్కుమార్ తెలిపారు. బహుమతిని రెబ్బెన ఎంపీపీ స ంజీవ్కుమార్, జడ్పీటీసీ బాబురావు, రెబ్బెన సర్పంచ్ వెంకటమ్మలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీధర్ కుమార్, పాఠశాల కరస్పాండెంట్ సంజీవ్కుమార్, తెదేపా మండల అధ్యక్షులు సుదర్శన్గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ మదనయ్య, తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment