రెబ్బెన : మండలంలోని తుంగెడ గ్రామానికి చెందిన డోంగ్రే స్వప్న అనే విద్యార్థిని ఎంసెట్ లో మంచి ర్యాంక్ సాధించి నాగపూర్ ఏఎన్ఐఐటీలో సీటు సాధించి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న స్వప్నకు రెబ్బెన్ తహసీల్దార్ కార్యాలయం ఉద్యోగులు రూ.5,500 అందరూ కలిసి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా త హసీల్దార్ రమేష్గౌడ్ మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులు చదువు కోవడానికి తమ వంతు సహకారం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ప్యూటీ తహసీల్దార్ రామోహన్ రావు తదితర సిబ్బంది కార్యసిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment