రెెబ్బెన మండలంలోని నంబాల గ్రామపంచాయతీ సర్పంచ్ గజ్జల సుశీల మొక్కలను నాటారు. ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీలోని ప్రతి ఇంటిలో మొక్కలు నాటాలని వాటిని పరిరక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చంద్రకళ, సింగిల్ విండో డైరెక్టర్ సత్తయ్య, సాక్షర భారత కోఆర్డినేటర్ సాయిబాబా, రేషన్ డీలర్ జానకిరాం, అంగనవాడి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment