రెబ్బెన: పంచాయితీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 7వ రోజుకుచేరుకున్నాయి. ఏడు రోజులుగా దీక్షలు చేపడుతున్న ప్రభుత్వం పట్టించుకొవడం లేదని మోకాళ్ళపై నిలుబడి నిరసన తెలిపారు. వీరి దీక్షలకు బీజేపీ రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులు కేసరి ఆంజనేయులుగౌడ్, వకుంలం సర్పంచ్ జాదవ్కమాలాబాయి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ సిబ్బంది, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment