Friday, 31 July 2015

ఆగష్టు 3నుంచి యోగ శిబిరం

మండలంలోని గోలేటి టౌన్‌ షిప్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీవైజీఎన్‌ పర్శనల్‌ బెల్లంపల్లి జె. చిట్టరంజన్‌ కుమార్‌ మాట్లాడుతూ మే నెలలో ఏర్పాటు చేసిన యోగ శిబిరానికి టౌన్‌ షిప్‌లోని కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ శిబిరాన్ని ఆగస్టు 3 నుండి మూడు నెలలపాటు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ యోగ వలన అందరి ఆరోగ్యం బాగుంటుందని ఈ కార్యక్రమాన్ని టౌన్‌ షిప్‌లోని కార్మికులు , ప్రజలు పాల్గొనాలని తెలిపారు.

No comments:

Post a Comment