మండలంలోని గోలేటి టౌన్ షిప్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీవైజీఎన్ పర్శనల్ బెల్లంపల్లి జె. చిట్టరంజన్ కుమార్ మాట్లాడుతూ మే నెలలో ఏర్పాటు చేసిన యోగ శిబిరానికి టౌన్ షిప్లోని కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ శిబిరాన్ని ఆగస్టు 3 నుండి మూడు నెలలపాటు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ యోగ వలన అందరి ఆరోగ్యం బాగుంటుందని ఈ కార్యక్రమాన్ని టౌన్ షిప్లోని కార్మికులు , ప్రజలు పాల్గొనాలని తెలిపారు.
No comments:
Post a Comment