రెబ్బెన: వామపక్ష విద్యార్థి సంఘాల బుధవారం విజయవంతంమైందని, ఈ బంద్కు ప్రైవేటు, ప్రభుత్త పాఠశాలల యాజమాన్యాలు సహకరించాయి. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ రమేశ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్, టీవీ వీ జిల్లా అధ్యక్షుడు సాయిలు మాట్లాడుతూ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలని, పాఠశాలలు, హాస్టళ్లలో మౌళిక వసతులను కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు సమస్యలు పరిష్కరించే వరకు పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు రవి, పార్వతిసాయి, నవతేజ, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Wednesday, 1 July 2015
పాఠశాలల బంద్ విజయవంతం
రెబ్బెన: వామపక్ష విద్యార్థి సంఘాల బుధవారం విజయవంతంమైందని, ఈ బంద్కు ప్రైవేటు, ప్రభుత్త పాఠశాలల యాజమాన్యాలు సహకరించాయి. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ రమేశ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్, టీవీ వీ జిల్లా అధ్యక్షుడు సాయిలు మాట్లాడుతూ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలని, పాఠశాలలు, హాస్టళ్లలో మౌళిక వసతులను కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు సమస్యలు పరిష్కరించే వరకు పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు రవి, పార్వతిసాయి, నవతేజ, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment