తెలంగాణ విద్యార్థి వేధిక ఆధ్వర్యంలో రెబ్బెన మండల ంలో శుక్రవారం విలేకర్ల సమావేశంలో టీవీవీ అధ్యక్షుడు కడకల సాయి మాట్లాడుతూ ఆగస్టు 1 నుండి 6వతేది వరకు జిల్లాలోని పాఠశాలలు మరియు ప్రభుత్వ వసతీ గృహాల సర్వేలో జిల్లాలోని టీవీ వీ నాయకులు అందరూ పాల్గొన్నాలని తె లిపారు. ఈ సమావేశంలో టీవీవీ జిల్లా కార్యదర్శి జరుకుల శివాజీ,టీవీవీ నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment