Wednesday, 1 July 2015

మొక్కలు నాటండి పర్యావరణాని కాపాడండి


రెబ్బెన : ప్రతీ ఒక్కరు మొక్కలునాటి పర్యవరణాని కాపాడాలని బెల్లంపల్లి ఏరియా జీఎం రవిశంకర్‌ అన్నారు. మంగళవారం గోలేటిలోని సింగరేని పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పర్యావరణాని రక్షించుకుంటే భావీ తరాలకు భవిష్యత్‌ ప్రశ్నార్థకం అవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్ర తిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం హర్షనీయం అన్నారు 

No comments:

Post a Comment