
రెబ్బెన : అంగన్వాడీ కార్యకర్తలు రెబ్బెన
మండల తహసీల్ధార్ కార్యాలయం ముందు శుక్రవారం నాడు
ధర్నా చేశారు జీవోనెంబర్ -14ను రద్దు చేయాలని కనీస వేతనం రూ.15వేలకు పెంచాలని నినాదాలు చేసుకుంటూ తహసీల్ధార్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నాగవెల్లి సుధాకర్, సీపిఐ జిల్లా ఉపాధ్యక్షుడు బోగే ఉపెంధర్ మద్దతు పలికారు. ఈ కార్యకరమంలో రాజేశ్వరీ, భారతీ, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment