రెబ్బెన: హరితహారంలో కార్యక్రమంలో భాగంగా బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు వీడియోకాన్పరెన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎపీఎం రాజ్కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు హజరు కానున్నారని, మండల స్థాయి అధికారులు సకాలంలో హజరు కావాలని కోరారు.
No comments:
Post a Comment