రెబ్బెన : రెబ్బెన మండలంలోని వంకులం గ్రామ పంచాయతీలో కుళాయిలు పనిచేయక ప్రజలు చేతిపంపు మీద ఆధారపడి ఉండగా చేతి పంపు వద్ద వాడిన నీరు ఎటూ వెళ్లే మార్గం లేక అక్కడే నిలిచిపోవడంతో తుంగ గడ్డిపెరిగి చెత్తాచెదారంతో దుర్గంధం వస్తుందని, అక్కడి నిలిచిన నీరు తిరిగి బోరులోకి ఇంకిపోవడంతో నీరు కలుషితం అవుతుంది. గతంలో కూడా అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Thursday, 4 June 2015
మురికి నీటి మధ్య చేతిపంపు
రెబ్బెన : రెబ్బెన మండలంలోని వంకులం గ్రామ పంచాయతీలో కుళాయిలు పనిచేయక ప్రజలు చేతిపంపు మీద ఆధారపడి ఉండగా చేతి పంపు వద్ద వాడిన నీరు ఎటూ వెళ్లే మార్గం లేక అక్కడే నిలిచిపోవడంతో తుంగ గడ్డిపెరిగి చెత్తాచెదారంతో దుర్గంధం వస్తుందని, అక్కడి నిలిచిన నీరు తిరిగి బోరులోకి ఇంకిపోవడంతో నీరు కలుషితం అవుతుంది. గతంలో కూడా అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment