రెబ్బెన : మండల కేంద్రంలో మంగళవారం పోలీస్టెషన్ ప్రధాన రహదారి వద్ద వాహనాలను రె బ్బెన ఎస్సై సి హెచ్ హనుఫ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లైసెన్స్లు లేనివారు వాహనాలు నడపరాదని వాహన పత్రాలు లేకుండ ప్రయాణం చేస్తే జరిమాన విధించడం జరుగుతుందని ఆయన అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఆయన తెలిపారు. ప్రమాదాలు జరుగకుడడానికీ ఉండాలని ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
No comments:
Post a Comment