రెబ్బెన : ప్రైవేట్ మెడికల్ ఎంసెట్ ఎంట్రెన్స్ రద్దు చేయాలని ఏబీ వీపీ జి ల్లా కన్వీనర్ జుమ్మిడి రాజేష్ అన్నారు. పెంచిన మెడికల్ ఫీజులను రద్దు చేసి, ఎంసెట్ ద్వారా మాత్రమే మెడికట్ సీట్లను భర్తీ చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు ఆవీడపు నరేష్, రంజి త్, హజార్ హాజరయ్యారు.
No comments:
Post a Comment