రెబ్బెన : అఖిల భారత యోజన సమైఖ్య జేఐవైఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా రెబ్బెన మండల గోలేటి ప్రాంతానికి చెందిన బోగె ఉపేందర్ను నియమించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర మహాసభలు జూన్ 8,9న కరీంనగర్ జిల్లాలో జరిగాయి. ఈ ప్రధమ మహాసభలు ఘనంగా నిర్వహించడం జరిగిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయలు తెలిపారు
No comments:
Post a Comment