రెబ్బన: మండలంలోని ఆర్అండ్బీ గెస్ట్ హోస్ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు విడిచిన అమర వీరులకు మండల అధికారులు, నాయకులు ఘన నివాళులు అర్పించి 2 నిమిషాల పాటు మౌనాన్ని పాటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంజీవ్కుమార్, జడ్పీటీసీ బాబురావు, ఎంపీడీఓ అలీమ్, మండల తహసీల్దార్ రమేష్గౌడ్, డిప్యూటి తహసీల్దార్ రాంమోహన్, మండల సర్పంచ్ వెంకటమ్మ, వైస్ ఎంపీపీ రేణుక, మండలంలోని ఎంపీటీసీలు తదితర నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment