రెబ్బెన: మండలంలో పలు చెరువులలో మిషన్ కాకతీయ పనులు పూర్తి కాకపోవడంతో నీరు వృధాగా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల్లో సంగం వరకు పనులు పూర్తి చేయకపోవడం చెరువులకు తూములు పెట్టకపోవడంతో గత రెండు రోజులుగా కురిసిన వర్షానికి చేరిన నీరు వృధాగా పొతుందని రైతులు వాపొతున్నారు. సంబంధిత అధికారులు చెరువుల్లో నీరు వృధా వెళ్ళకుండా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కొరుతున్నారు.
No comments:
Post a Comment