రెబ్బెన: రెబ్బన మం డంలోని తక్కలపల్లి లో గ్రామ సభ నిర్వహించారు. హరితహార పథకంలో గ్రామంలోఉన్న ప్రజలకు అవగాహణపై సర్పంచ్ మర్రి చిన్నయ్య మాట్లాడుతూ... ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులు చెట్లు నాటాలని, పారిశుద్ద్యం పరిశుభ్రతపైన మరుగుదొడ్లు లేని వారు మరుగుదొడ్లు నిర్మించాలని ప్రభుత్వం వీటి కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించారని, దీపం పథకంలో అర్హులైన వారికి గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్ర మంలో ప్రత్యేక అధికారి సాగర్, ఎంపీటీసీ మంగక్క, ఎఎన్ఎం కార్యాకర్తలు, ఆశావర్కర్లు, తదితరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment