రెబ్బన: తెలంగాణ రాష్ట్ర అవతర దినోత్సవాన్ని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ సంజీవకుమార్ జాతీయ పతాక ఆవిష్కరణ చేసీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సేవలను మరువలేమని ఆయన ప్రజల కోసం ఎన్నో పధకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటమ్మ, ఎంపీడీఓ అలీమ్, జడ్పీటీసీ బాబూరావు, ఎంపీపీ సంజీవ్కుమార్, ఏపీఎం రాజకుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment