రెబ్బెన మండలంలోని గోలేటి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఆదివారం చేగువేరా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాలులు అర్పించారు. పేదల కోసం చేగువేరా చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టివివి జిల్లా అధ్యక్షులు కె.సాయి, నాయకులు శివాజీ, పి.రవి, ఎ.రవి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment