రెబ్బెన : మండలంలోని గోలేటి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్వకంగా చేపట్టే హరితాహారం పథకంలో భాగంగా గుంటలు తవ్వకం మొదలు పెట్టారు. ఈసందర్బంగా డిప్యూటీ తహసీల్దార్ రామ్మోహన్ మాట్లాడుతూ... జులై 3న ప్రారంభమయ్యే హరితాహారం పథకంలో భాగంగా విలేజ్ ఫ్లానింగ్ అధికారుతో సమావేశమై మొక్కలు నాటడానికి గుంటలు తవ్వుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోలేటి సర్పంచ్ తోట లక్ష్మణ్, వీఆర్ఓ ఆశీర్వాదం , పలువురు కూలీలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment