రెబ్బెన: విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కొరుతూ జూలై 1న విద్యాసంస్థలు బంద్ను తలపెట్టినట్లు ఎఐఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెండ్ దుర్గం రవీంద్రర్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో విలేఖరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరిలంచాలని కార్పొరేట్ విద్యాసం స్థలను ర ద్ధు చేయాలని, ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజులను నియంత్రించాలని, కేజీ టు పీజి విద్యను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాసంస్థల యాజమాన్యాలు బంద్కు సహకరించి బంద్ను పాటించాలని కోరారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Monday, 29 June 2015
పాఠశాలల బంద్ను విజయవంతం చేయండి
రెబ్బెన: విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కొరుతూ జూలై 1న విద్యాసంస్థలు బంద్ను తలపెట్టినట్లు ఎఐఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెండ్ దుర్గం రవీంద్రర్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో విలేఖరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరిలంచాలని కార్పొరేట్ విద్యాసం స్థలను ర ద్ధు చేయాలని, ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజులను నియంత్రించాలని, కేజీ టు పీజి విద్యను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాసంస్థల యాజమాన్యాలు బంద్కు సహకరించి బంద్ను పాటించాలని కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment