రెబ్బన: తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి పట్టణంలో ఉన్న బస్టాండ్ వద్ద పార్టీ జెండాను ఎగురవేశారు. ఆయనతో పాటు సర్పంచ్ వెంకటన్న, వైస్ ఎంపీపీ రేణుక, ఎంపీపీ సంజీవ్కుమార్, సింగిల్ విండో చైర్మన్ మదనయ్య, నాయకులు వెంకన్న, నవీన్కుమార్ జైస్వల్ తదితర నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment