Friday, 26 June 2015

ఈజీఎస్‌ నర్సరీ పరిశీలన





రెబ్బన : మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈజీఎస్‌ నర్సరీని శుక్రవారం ఎంపీపీ సంజీవ్‌కుమార్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరితహారం లోభాగంగా నర్సరీలో 70 వేల మొక్కలు పంపిణీకి సిద్దంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ బాబురావు, ఎంపీడీఓ అలీ, తహశీల్ధార్‌ రమేష్‌ గౌడ్‌, సింగిల్‌ విండో డైరక్టర్‌ మదనయ్య తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment