రెబ్బన: రెబ్బన మండల కేంద్రం నుంచి గంగా పూర్, లక్ష్మిపూర్, పాసిగామా, తుంగేడ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆయా గ్రామా ప్రజలు కోరుతున్నారు. నిత్యవసరాల కోసం నిత్యం మండల కేంద్రానికి రెబ్బనకు రావడానికి ఆటోలో వెళ్లాల్సి వస్తుందని ఆధిక చార్జీలు తీసుకుంటున్నారని ఆటోలలో అధికంగా ప్రయాణికులను ఎక్కించడం వల్ల ఇబ్బంది పడుతున్నామని సంబంధిత అధికారులు స్పందించి గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
No comments:
Post a Comment