Sunday, 14 June 2015

వర్షం రాకతో రైతుల్లో ఆనందం

రెబ్బెన  మండలంలో ఆదివారం ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిసాయి. వాతావరణం చల్లబడటంతో  పొలాల్లో విత్తనాలు వేయడానికి రైతులు నాగలి పనులు ప్రారంభించారు. తొలకరి వానతో రైతులు ఆనందం వ్యక్తంచేశారు.

No comments:

Post a Comment