రెబ్బెన గ్రామ పంచాయితీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు, ఈ కార్యక్రమంలో దీపం పథకం క్రింద గ్యాస్ సిలిండర్ కొరకు దరఖాస్తులు స్వీకరించారు, సర్పంచ్ పెసరు వెంకటమ్మ మరియు ఏపిఎం రాజ్ కుమార్ మాట్లాడుతూ గ్రామా పంచాయితీలోని ప్రతి ఇంట్లో గ్యాస్ కనెక్షన్ వుండాలని దీపం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతి సెక్రెటరి రవీందర్, ఈసి శంకర్, కారోబారి తిరుపతి, మరియు వెలుగు సభ్యులు, గ్రామ ప్రజలు కార్యక్రమలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment