అనాథ పిల్ల్లలకు పండ్ల పంపీణీ
రెబ్బెన : తెరాస జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్ జైశ్వాల్ జన్మదిన సందర్భంగా రెబ్బెనలోని చర్చ్లో ఉండే అనాథ పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి గౌడ్, వెంకన్న గౌడ్. శ్రీను, జమ్మీ పలువురు పాల్గొన్నారు.
No comments:
Post a Comment