కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 15 (వుదయం ప్రతినిధి); పండిత్ దన్ దయిల్ ఉపాధ్యాయ శత జయంతి ఉత్సవాల సందర్బంగా ప్రతి గడప గడపకు ప్రచారకార్యక్రమంలో భాగంగా గురువారం ఆసిఫాబాద్ లోని రాజంపేట కాలనిలో భాజపా మండల అధ్యక్షుడు కాండ్ర విశాల్ ప్రచారకార్యక్రమం నిర్వహించారు. మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన పథకాలను ప్రతి గడప గడపకు తెలియజేస్తుంట్లు తెలిపారు. సంక్షేమ పథకాలు ను ప్రజలు వినియోగించుకోవలని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ 3 సంవత్సరాలు పరిపాలన పూర్తి చేసుకోనప్పటికీ ఇప్పటి వరకు కేంద్రా ప్రభుత్వపైన ఎటువంటి మచ్చలేదన్నారు ప్రజలు గమనించి ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్నికలో గణ విజయం సాదించింది అని అన్నారు. ఈ కార్యక్రంలో గుండా శంకర్, పద్మ సురేష్,స్వామి ,చరణ్ ,రాజు, లక్ష్మి నాయకులూ పాల్గొన్నారు .
No comments:
Post a Comment