సింగరేణి సంస్థలో సమ్మె ప్రభావం లేదు ; డైరెక్టర్ పి అండ్ పి భాస్కర్ రావు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 17 (వుదయం ప్రతినిధి); సింగరేణిలో సమ్మె ప్రభావం లేదనిమిగిలిన కార్మిక సోదరులు విధుల్లోకి వచ్చి సంస్థ అభివృద్ధికి పాటుపడాలని ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ శ్రీ బి, భాస్కర్ రావు అన్నారు. శనివారం రెబ్బెన మండల్ గోలేటి జనరల్ మేనేజర్ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ బెల్లంపల్లి సింగరేణి ఏరియా లోని గత మూడు రోజులుగా కొనసాగుతున్న కార్మికుల నిరవధిక సమ్మె పక్షికంగానే కొనసాగుతుందన్న గత మూడు రోజులుగా 50 శాతం కంటే ఎక్కువగానే కార్మికులు హాజరై 1,75,000 టాన్స్ డిస్పాచ్ తోపాటు ఒక్క రోజులో 23,300 బొగ్గు ఉత్పత్తి సాదించమన్న సింగరేణి పీ. పీ.భాస్కర్,సమ్మెను విడనాడి సంస్థ అభివృద్దికి కార్మికుల సంక్షేమం కొరకై అలోచించి విధులకు హాజరు కావాలన్నారు , సింగరేణి డైరెక్టర్ అండ్ బెల్లంపల్లి జి యం కె. రవిశంకర్ డిజిఎం పర్సనల్ జ్ చిత్తరంజన్ ఎస్ ఓ టు జిమ్ కొండయ్య ,రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment