కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 21 (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలో గోలేటిలో సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవము సందర్భంగా బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కె రవిశంకర్ మాట్లాడారు. యోగతో సంపూర్ణ ఆరోగ్యమును మెరుగు పరచుకోవచ్చని, ఆరోగ్యవంతమైన సమాజం దేశ అభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు. రోగాలను దూరంచేసి ఏకైక మార్గం యోగ అని దీనిని ఉచితంగా నేర్చుకొని బాల , బాలికలు ఆరోగ్యాన్ని పొందాలని ఆరోగ్యమే మహాభాగ్యమని ఉన్నత లక్షలను చేరాలని తెలిపారు . ఈ యోగ కార్యక్రమంలో అస్.ఓ.టూ జీ.మ్ కొండయ్య, పర్సనల్ మేనజేర్ సీతారం, డి వై. పి.ఎం.రాజేశ్వర్, జి.ఎం. కార్యాలయ సిబ్భంది శిక్షకురాలు శ్రీమతి దేవేంద్ర యోగ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment