గత కొంత కాలంగా బాధిస్తున్నకోతుల బెడద ఉండదు ; పెసరు వెంకటమ్మ
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 15 (వుదయం ప్రతినిధి); రెబ్బన మండల కేంద్రంలో గత కొంత కాలంగా బాధిస్తున్న కోతుల బెడద ఇక ఉండదని సర్పంచ్ పెసరు వెంకటమ్మ అన్నారు. ఆమె మాట్లాడుతూ గ్రామా పంచాయితీ అధ్యరంలో అటవీ శాఖ అధికారుల సహాయంతో కోతులను బోనులు ద్వారా బందించి ఆటవి దురా ప్రాంతాలకు తరిలించడం జరుగుతుందని తెలిపారు. అటవీ అధికారులతో మరిన్ని పరికరాలతో కోతులను వేగవంతగా దూరప్రాంతాలకు తరలించే విదంగా చర్యలు తీసుకోవాలని చర్చించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది , సింగాల్ విండో డైరెక్టర్ మధునయ్య తదితరాలు ఉన్నారు.
No comments:
Post a Comment