వృత్తివిద్యా కోర్సులకు దరఖాస్తు చేసుకోండి ; డీజీఎం పర్సెనల్ జె చిత్త రంజన్ కుమార్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 13 (వుదయం ప్రతినిధి); బెల్లంపెల్లి ఏరియా సింగరేణి సేవాసమితి ఆధ్వరంలో సింగరేణి కార్మికులకు వృత్తివిద్యా శిక్షణ తరగతులు చేపడుతున్నట్టు డీజీఎం పర్సెనల్ జె చిత్త రంజన్ కుమార్ మంగళవారం ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు.శిక్షణలో టైలరింగ్, బ్యూటిషన్,కంప్యూటర్,ఫ్యాషన్డిజైనింగ్, స్పాకేనేంగ్లీష్ , మోటార్ డ్రైవింగ్ మరియు సారీ రోలింగ్ కోర్సులలో గోలేటి మరియు మాదారం ఏరియా సింగరేణి కార్మికులు ,మాజీ కార్మికుల ఆసక్తీ గల పిల్లలు తమ పేర్లనుగోలేటి జీఎం కార్యాలయములో నమోదు చేసుకోవాలని తెలిపారు.
No comments:
Post a Comment