Thursday, 21 June 2018

జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జయశంకర్ వర్ధంతి


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 21 రెబ్బన;; రెబ్బనలో తెలంగాణ జన సమితి మరియు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రో. జయశంకర్ సర్ 7వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో తెలంగాణ జన సమితి జిల్లా కో-ఆర్డినేషన్ కమిటీ సమన్వయ కర్త L. ప్రేమ్ కుమార్,  జాయింట్ కమిటీ జిల్లా కో-కన్వీనర్ మిట్ట దేవేందర్ , తెలంగాణ జన సమితి మండల యూత్ అధ్యక్షుడు అవిడపు గోపి, మండల కో-ఆర్డినేటర్ కమిటీ ఇంచార్జి గోగర్ల రాజేష్, రాపాల రాజశేఖర్, మడిశెట్టి శంకర్, సొగల రవి మరియు తెలంగాణ జన సమితి సభ్యులు వెంకటేష్,సతీష్, జె. సురేష్, ఏ. నవీన్, తిరుపతి,మనోజ్ జైస్వాల్, తిరుపతిలు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment