Thursday, 28 June 2018

టాస్క్ ఫోర్స్ టీం తనిఖీలలో గుడుంబా పట్టివేత


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 28 ;  రెబ్బన ;  మండలం లోని గోలేటి టౌన్ షిప్ లో గుడుంబా అమ్ముతున్నారని ఖచ్చితమైన నిఘా సమాచారంతో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కల్మేశ్వర్ సింగన్ వార్ గారి ఆదేశాల మేరకు  గురువారం టాస్క్ ఫోర్స్ సి.ఐ. అల్లం రాంబాబు నేతృత్వంలోని టీం సభ్యులు ప్రసాద్, వెంకటేష్, సునీతలు తనిఖీలు చేయగా గ్రామంలోని భగత్ సింగ్ నగర్ లో నేపాల్ నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన గూర్కా లక్ష్మి యొక్క ఇంట్లో 25 లీటర్ల గుడుంబా, తదుపరి అదే గ్రామంలోని ఓర్సు సాయి ఇంట్లో 2లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకోవడం జరిగినది. ఈ అమ్మకంధారులు ఇద్దర్ని విచారించగా తమకు ఖైరిగూఢ కి చెందిన బాపురావు అనే వ్యక్తి సరఫరా చేసినట్టు తెలిపినారు. నిందితులను మరియు పట్టుకున్న గుడుంబాను తదుపరి విచారణ నిమిత్తం రెబ్బెన పోలీస్ వారికి అప్పగించరు.



No comments:

Post a Comment