Tuesday, 26 June 2018

కారు ఆటో ఢీ పలువురికి గాయాలు


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 26;  రెబ్బన ; రెబ్బెన మండలం లోని ఇందిరానగర్ ప్రధాన రహదారిపై మంగళవారం ఆటో కారు ఢీకొని పలువురికి  గాయాలయ్యాయి స్థానికుల సమాచారం  ప్రకారం రోడ్డుపై ట్రాక్టర్  టయారు  పగిలి ట్రాక్టర్ వెళ్తున్న తీరుని చూసి కంగారులో కన్ఫూజన్ తో ఎదురెదురుగా వస్తున్న ఆటో కారు ఢీ కొన్నట్లు పేర్కొన్నారు.  రెబ్బెన నుంచి కాగజ్నగర్ కి  వెల్లే టాటా కారు ఏపీ15ఏటీ 7318    ఆసిఫాబాద్ నుంచి రెబ్బెన వేపు  వచ్చే టి ఎస్ 20   టి 1816  ఎదురెదురుగా వచ్చి ఢీకొని పలువురికి  గాయాలయ్యాయిని తెలిపారు. గాయాలయ్యాన వారిని  కాగజ్నగర్ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు పూర్తిసమాచారం తెలియరాలేదు. 

No comments:

Post a Comment