Saturday, 23 June 2018

డాక్టర్ శ్యామ్ ప్రకాస్ ముఖర్జీ 63వ వర్ధంతి

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 23    రెబ్బన ; మండల కేంద్రంలో శనివారం బీజేపీ శాఖ ఆధ్వర్యంలో  డాక్టరు శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ   63వ వర్ధంతి సందర్బంగా చిత్ర పటానికి మండల  బీజేపీ  అధ్యక్షులు కుందారపు బాలకృష్ణ  పుల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ  అయన చేసిన ప్రజా సేవను కొని ఆడారు జనసంఘ్ వ్యవస్థాపకుడని భారత దేశ సమగ్రత కోసం ప్రజలను అవగాహన  కల్పిస్తూ ఎన్నో ఉద్యమాలు చేపట్టి భారతదేశ సమగ్రతకు  ఎంతో కృషి చేసారని అన్నారు.   అయన అడుగుజాడల్లో అందరూ నడవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో  బీజేవైయం రెబ్బెన మండల అధ్యక్షులు ఇగురపు సంజీవ్,    ,బీజేవైయం ప్రధాన కార్యదర్శిలు. వడయి కాంతారావు, చెన్న సతీష్ కార్యదర్శి ఏల్పుల వెంకటేష్  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment