కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 19 రెబ్బెన ; రెబ్బెన మండల కేంద్రంలో మంగళవారం సబ్సిడీపై గొర్రెలకు దాణా పంపిణి ప్రారంభించినట్లు మండల పసు వైద్యాధికారి డాక్టర్ సాగర్ తెలిపారు. పంపిణి చేసిన దాణా ను గొర్రెల పెంపకందారులు సద్వినియోగ పర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అజమీర బాబు రావు, రెబెన సర్పంచ్ పెసర వంకటమ్మ , ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, ఏ ఎం సి వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ,గొర్రెల పెంపకం దారులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment