కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 23; రెబ్బన ; సింగరే ణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై నెడు మంచిర్యాలలో జరిగే రాష్ట్రస్థాయి సదస్సును విజయవంతం చేయాలనీ ఐ ఎఫ్ టి యు సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు కార్మికుల సంఘం అధ్యక్ష్యులు బి. తిరుపతి శనివారం పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోనున్నట్లు తెలిపారు.బెల్లంపల్లి ఏరియా లో పనిచేస్తున్న సింగరేణి కాంట్రాక్టు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనీ కోరారు.
No comments:
Post a Comment