Tuesday, 28 February 2017

కొమురంభీం జిల్లా అధికార ప్రతినిధిగా సంజీవకుమార్


కొమురంభీం జిల్లా అధికార ప్రతినిధిగా సంజీవకుమార్ 


కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 28 ; ప్రభుత్వ ఆమోదిత ప్రయివేటు పాఠశాలల సంఘం కూమురంభీం జిల్లా అధికార ప్రతినిధిగా రెబ్బెనలోని ఎస్ వి ఇంగ్లీష్ మీడియంపాఠశాల నుండి ఢీకొండ సంజీవకుమార్ ను  ఎన్ను కోవడం  జగిందని రాష్ట్ర ట్రస్మా ప్రధాన కార్యదర్శి వై శేఖర్ రావు , ట్రెజరర్ భూపాల్ రావు, వర్కింగ్ ప్రసిడెంట్ శేఖర్ రెడ్డి లు తెలిపారు. ఆసిఫాబాద్ లోని రోజా గార్డెన్ లో జరిగిన ప్రభుత్వ  ప్రైవేటు పాఠశాల సంఘం (ట్రస్మా) జెనరల్ బాడీ సమావేశములో జిల్లా నూతన కార్య వర్గాన్ని ఎన్ను కున్నట్లు వారు పేర్కొన్నారు . జిల్లా కార్యవర్గము ఏర్పాటు కోసం ఎంతో కృషి చేసిన ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి వొడ్నాల శ్రీనివాస్ కి సహకరించినందులకు పదవి బాధ్యతలు అప్పజెప్పినట్లు పేర్కొన్నారు . జిల్లా అధికార ప్రతినిధిగా ఎన్నికైన సంజీవ్ కుమార్ ను జిల్లా అధ్యక్షుడు ప్ కిషన్ రావు , ప్రధాన కార్యదర్శి ప్ దేవా భూషణం, గౌరవ అధ్యక్షుడు లక్ష్మణ చర్య , ట్రెజరర్ సుజయట్ ఆలీ ితో జిల్లా ఉపాధ్యక్షులు , సహాయ కార్యదర్శులు అభినందించారు .

No comments:

Post a Comment