Saturday, 18 February 2017

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 18 ; కుమ్మరా కుల వృత్తు దారులకు రానున్న బుడ్జెట్లో నిధులు కేటాయిస్తామని ముఖ్యంమత్రి కేసీఆర్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అయన చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్బంగా కొమరంభీం జిల్లా కుమ్మరా జిల్లా అధ్యక్షుడు మల్లేష్ మాట్లాడుతూ కుమ్మరా వృత్తిని ఆధునీకరించి పారిశ్రామికి శిక్షణ ఇప్పించాలన్నారు చెరువుల మట్టిని  కుమారులకు కేటాయించాలని అన్నారు వృత్తి శిక్షణ కొరకు ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించాలన్నారు. జిల్లా కేంద్రంలో కుమారులకు భావన నిర్మాణం చేపట్టాలని కోరారు. కుమ్మరా కులస్తులకు బుడ్జెక్టులో నిధులు సామ్ కూర్చిన కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. 50సం నిండిన ప్రతి కుమారులకు 2000ల రూ పెన్షన్ ఇవ్వలని అన్నారు రాజకీయాలలో ఎమ్మెల్సీకి సీటు ని కు కేటాయించాలని  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి కుల నాయకులు   సురేష్, ఎర్ర మహేష్, మల్లేష్, రాజేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment