Friday, 17 February 2017

గొల్ల యాదవులు అభివృద్ధి కి చర్యలు

గొల్ల యాదవులు అభివృద్ధి కి చర్యలు 
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 17 ; అభివృద్ధి కొరకు జిల్లా వ్యాప్తంగా గొల్ల యాదవ కులస్తులకు ప్రత్యేక  చర్యలు తీసుకుంటున్నట్లు   ఆర్డిఓ పాండురంగారావు అన్నారు. శుక్రవారం రెబ్బెన మండలం లోని ఎంపీడీఓ కార్యాలయం లో ఏర్పర్చిన పలు అధికారుల సమావేశం లో మాట్లాడారు. గొల్ల యాదవులు కులస్తులకు సంక్షేమ పథకాలను అవగాహనా కల్పించడం లో ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.ఒక్క కుటుంబాన్ని కి 19 గొర్రెలు, 1 పొట్టేలు అందించడం జరుగుతుందని తెలియపరు లబ్ది దారులు పూర్తి పోతాం లో 25% డబ్బులు చెల్లించవలసి ఉంటుందని సూచించారు . గొర్రెల పెంపకానికి గాను పక్క రాష్ట్రము నుంచి గొర్రెలను దిగుమతి చేసి అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ గా శ్రీనివాస్,తహసిల్దార్ రమేష్ గౌడ్ ,ఎంపిడిఓ సత్యనారాయణ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment