కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 5 ; ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ఆటోలపై పెనాల్టీ విధించిన అపరాధ రుసుము ను ఎత్తివేయడం ఏ ఐ టి సి ల పోరాటాల ఫలితమేనని ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్, మండల కార్యదర్శి రాయల నరసయ్య లు అన్నారు. ఆదివారం రెబ్బెన లోని అతిధి గృహం లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో మాట్లాడారు ప్రభుత్వం ఈ మధ్య కాలంల్లో ఆటో ల యొక్క కాగితాల రినివల్ సవరింపు గడువు తేదీ దాటినా తరువాత రోజుకు 50 రు చొప్పున అపరాధ రుసుము ను విధించడం తో ఏ ఐ టి యు సి ఆధ్వర్యం లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం తో ప్రభుత్వం స్పందించి అపరాధ రుసుము ను ఎట్టి వేయటం శాంతోషకరమని అన్నారు. పాట పద్దతిలోనే కొనసాగుతుందని తెలిపారు. అలాగే ఆటో డ్రైవర్ లకు హెల్త్ కార్డు ఇప్పించాలని కోరారు , ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ల యూనియన్ ఉపాధ్యక్షుడు మోడెమ్ రాజా గౌడ్, శ్రీనివాస్, మహేష్, రమేష్, దేవాజి, సురేష్ తదితరులు పాల్గొన్నరు.
No comments:
Post a Comment