కుష్ఠు నివారణ పై అవగాహన సదస్సు
కుష్ఠు వ్యాధి పై అవగానే కల్పిస్తున్న అధికారులు
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 2 ; కుష్ఠు వ్యాధి నివారణ పై రెబ్బెన లోని కొండపలి గ్రామములో సర్పంచ్ మాంతు మేర అధ్యక్షతన గురువారం కుష్ఠు వ్యాధి పై అవగానే కల్పిచ్చారు. ఈ సందర్బంగా డాక్టర్ శివరామ కృష్ణ పాఠశాలల విద్యార్థులకు , గ్రామస్తులకు కుష్ఠు వ్యాధి , బోదకాలు వ్యాధి గురించి క్లుప్తంగా వివరించారు . ఈ కార్యక్రమములో ఉపసర్పంచ్ జి చారీ , వార్డు మెంబర్లు ఎం తిరుపతి , మొండయ్య ప్రజలు ,ఉన్నారు.
No comments:
Post a Comment