Thursday, 16 February 2017

పదో తరగతి విద్యార్థులు ప్రతిభ పరీక్షలకు హాజరు కావాలి

పదో తరగతి విద్యార్థులు ప్రతిభ పరీక్షలకు హాజరు కావాలి 
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 15 ;   పదో తరగతి విద్యార్థులు ప్రతిభ పరీక్షలకు హాజారు కావాలని భారత విద్య ఫెడరేషన్ జిల్లా కమిటి  సభ్యలు దుర్గం రాజ్కుమార్ ,బి వినోద్ బుధవారం ఓ ప్రకటనలో కోరారు. రెబ్బెన జప్స్ పాఠశాల్లో మరియు గంగ పూర్ పాఠశాలలో ఈ నెల 17తారీకున నిర్వహిస్తున్నాం అన్నారు . పరీక్షా రుసుము 20రూ  చెల్లించాలన్నారు 100మార్కుల పరిక్ష పత్రం తో పాటు మల్టీపుల్ ఛాయిస్ ఉంటుందన్నారు కావున విద్యార్థు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.  

No comments:

Post a Comment